ఏడో తరం..(1)
పిళ్లా లక్ష్మీమోహన్ రెడ్డి (చిట్టి),గోసుల సుబ్బమ్మ తో
ఏడవతరం ప్రారంభమైంది.ఏడో తరం మొదటి వాడితను.
పిళ్లా లక్ష్మీమోహన్ రెడ్డి
తల్లి :పిళ్లా నిర్మలాదేవి
తండ్రి :పిళ్లా దశరథరామిరెడ్డి
చదువు : ఇంటర్, ఐ.టి.ఐ. (ఎలక్ట్రికల్)
భార్య: గోసుల సుబ్బమ్మ
తల్లి : శ్యామలా దేవి, ఊటుకూరు,
తండ్రి: జి.వి. సుబ్బారెడ్డి, సి.కె. దిన్నె(మం))
సంతానం : ముగ్గురు కుమారులు
1. పిళ్లా హర్షవర్ధన్ రెడ్డి 13 సం||లు
2. పిళ్లా విష్ణువర్ధన రెడ్డి 9 సం||లు
3. పిళ్లా సాయివర్ష రెడ్డి 9 సం||లు
జి.వి. సుబ్బారెడ్డి, శ్యామలాదేవి సంతానం
1. సుబ్బమ్మ (45)
2. రాజగోపాల్ రెడ్డి(43)
3. సుబ్బారెడ్డి (41)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి