ఆరో తరం_1
పిళ్లా దశరథరామిరెడ్డి, తుంగా నిర్మలాదేవి (తండ్రి తుంగా నారాయణరెడ్డి,తల్లి తుంగా మల్లమ్మ కసనూరు, సింహాద్రిపురం(మండలం)
తుంగా నారాయణరెడ్డి, తుంగా మల్లమ్మల సంతానం
1. రఘనాథరెడ్డి (కడప)
6. రాజశేఖరరెడ్డి (కడప)
2. సుధాకరరెడ్డి(హైదరాబాదు) 7. కృష్ణారెడ్డి (బెంగళూరు)
3. నిర్మలాదేవి(కడప)
4. ప్రభాకర్ రెడ్డి(కడప)
5. కృష్ణవేణి(కసనూరు)
వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు
1. పిళ్లా లక్ష్మీ మనోహరరెడ్డి (చిట్టి) (లక్ష్మీ మోహన్ రెడ్డిగా పేరు మార్పు) - కడపలో వున్నారు.
2. పిళ్లా పద్మ రాధిక (చిన్నక్క - కదిరిలో వున్నారు.
3. పిళ్లా విశ్వనాథరెడ్డి (విశ్వం) - కడపలో మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేస్తున్నారు.
4. పిళ్లా పద్మ శోభ (శోభ) - బెంగళూరులో వున్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి